వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు జేఎన్టీయూలో విద్యార్థులతో సంతకాల సేకరణ చేపట్టారు.
పెండింగ్ బకాయిలను విడుదల చేసి విద్యార్థుల చదువుకు ఆటంకం లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. స్కాలర్షిప్లు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

