వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బోనాసి క్రాంతికుమార్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఢిల్లీలో విద్యార్థులపై కాల్పుల ఘటనను ఖండిస్తూ అమిత్షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అమిత్షా, ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
జూలై 20న విద్యార్థులపై పెల్లెట్ గన్లతో కాల్పులు జరిపారని ఆరోపిస్తూ ఘటనను తీవ్రంగా ఖండించారు.
Comments
Loading comments...

