వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సీజీపీ (CJP) పార్లమెంట్ మార్చ్ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై ఢిల్లీ పోలీసులు 6 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, దీని వెనుక పెద్ద కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సిసిటివి ఫుటేజ్, ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు, సోషల్ మీడియా పోస్టులను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ మరిన్ని ఎఫ్ఐఆర్లు నమోదయ్యే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు
Comments
Loading comments...

