వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ క్రీడా రాజధానిగా ఢిల్లీని తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా అన్నారు. కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్ ముగింపు కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
2027లో ఐఎస్ఎఫ్ ప్రపంచ పాఠశాల రెజ్లింగ్, బ్యాడ్మింటన్ టోర్నీలకు ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనుందని తెలిపారు. జాతీయ క్రీడలు, ఖేలో ఇండియా క్రీడల నిర్వహణకు కూడా ప్రభుత్వం దరఖాస్తు చేసిందని చెప్పారు.
Comments
Loading comments...
