Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ నిరసనకారులపై పోలీసుల ఏఐ నిఘా

లక్ష్మి దేవి Jul 25, 2026 6:37 AM అల్ ఇండియా about 1 hour ago
ఢిల్లీ నిరసనకారులపై పోలీసుల ఏఐ నిఘా - Udayam Digital
విద్యా వ్యవస్థలో సంస్కరణలు, పేపర్ లీకేజీల నివారణ కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద విద్యార్థులు భారీ నిరసన చేపట్టారు. ఆందోళనకారులను కచ్చితంగా గుర్తించేందుకు ఢిల్లీ పోలీసులు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వాడుతున్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...