వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యా వ్యవస్థలో సంస్కరణలు, పేపర్ లీకేజీల నివారణ కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద విద్యార్థులు భారీ నిరసన చేపట్టారు.
ఆందోళనకారులను కచ్చితంగా గుర్తించేందుకు ఢిల్లీ పోలీసులు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వాడుతున్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
Comments
Loading comments...

