వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంధన పొదుపు కోసం ఢిల్లీ ప్రభుత్వం వారానికి రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించింది. అలాగే చమురు ఆదా చేసేందుకు 50 శాతం అధికారిక సమావేశాలను ఆన్లైన్లోనే నిర్వహించాలని, ప్రభుత్వ వాహనాల పెట్రోల్ వినియోగంలో 20 శాతం కోత విధించాలని నిర్ణయించింది.
ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు పనివేళల్లో మార్పులు చేయడంతో పాటు, వారానికి ఒక రోజు 'నో కార్ డే' పాటించనున్నారు. ప్రజా రవాణాను ప్రోత్సహించడానికి 58 ప్రత్యేక బస్సులను నడపనున్నారు.
Comments
Loading comments...

