Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈపీఎఫ్‌ పింఛన్లకు ఆలస్యం

Follow Udayam Digital on Google
విఘ్నేష్ రెడ్డి Aug 01, 2026 8:12 AM హైదరాబాద్తెలంగాణ
ఈపీఎఫ్‌ పింఛన్లకు ఆలస్యం - Udayam Digital
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్‌వో పింఛన్లు ఆలస్యమయ్యాయి. కొత్త సాఫ్ట్‌వేర్‌ ఉన్నతీకరణ కారణంగా తెలంగాణలో 4.63 లక్షలు, ఏపీలో 3.29 లక్షల మంది పింఛనుదారులకు జులై నెల చెల్లింపులు నిలిచిపోయాయి. సెంట్రలైజ్డ్‌ డేటాబేస్‌ విధానంలో మార్పులతో ఈ సమస్య ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. శనివారం లేదా సోమవారం పింఛన్లు మంజూరయ్యే అవకాశం ఉందని ఈపీఎఫ్‌వో వర్గాలు వెల్లడించాయి.

Comments

G
Loading comments...