వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేపట్టిన అభివృద్ధి, మరమ్మతు పనులు ఏడాదిగా నెమ్మదిగా సాగడంతో విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూ.3.15 కోట్ల నిధులు మంజూరైనా పలు చోట్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయి.
తరగతి గదులు, మరుగుదొడ్లు, ప్రయోగశాలల మరమ్మతులు పూర్తికాక ఇబ్బందులు కొనసాగుతున్నాయి. గుత్తేదారులు పనులు వేగవంతం చేయాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

