Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రక్షణ రంగానికి ఆమోదం

Follow Udayam on Google
SHRUTHI Sep 07, 2026 8:16 PM జాతీయంGeneral
రక్షణ రంగానికి ఆమోదం - Udayam
త్రివిధ దళాల బలాన్ని మరింత పెంచేందుకు రక్షణశాఖ రూ.1.10 లక్షల కోట్లతో సైనిక కొనుగోళ్లకు ఆమోదం తెలిపింది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన డీఏసీ ఈ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కొనుగోళ్లలో 98 శాతం దేశీయంగానే చేపట్టనున్నారు. సైన్యం, నౌకాదళం, వైమానిక దళాల కోసం రాడార్లు, హెలికాప్టర్లు, రక్షణ వాహనాలు తదితర సామగ్రిని సమకూర్చుకోనున్నారు.

Comments

G
Loading comments...