వార్తలకు తిరిగి వెళ్లండి

టెరిటోరియల్ ఆర్మీ బలోపేతంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో పార్లమెంటరీ సలహా సంఘం సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆ దళం పనితీరు, పాత్ర, విజయాలపై అధికారులు సభ్యులకు వివరించారు.
టెరిటోరియల్ ఆర్మీ ‘సిటిజన్-సోల్జర్’ భావనకు ప్రతీకగా నిలుస్తోందని రాజ్నాథ్ తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక చర్యలు, రక్షణ దళాలకు మద్దతు అందించడంలో ఈ దళం కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.
Comments
Loading comments...
