వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో పలు దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను శ్రీకాకుళం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.16 లక్షల విలువైన ఒక తులం బంగారం, 6 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
కోటబొమ్మాళి ప్రాంతాల్లోని దేవాలయాల్లో జరిగిన పలు దొంగతనాలు, బైక్ చోరీ కేసును ఛేదించినట్లు టౌన్ డీఎస్పీ వివేకానంద తెలిపారు. కేసు ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
Comments
Loading comments...

