Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

2,665 ఎకరాల ప్రభుత్వ భూముల విక్రయానికి నిర్ణయం

Follow Udayam Digital on Google
సంజయ్ రెడ్డి Aug 04, 2026 11:28 AM హైదరాబాద్తెలంగాణ
2,665 ఎకరాల ప్రభుత్వ భూముల విక్రయానికి నిర్ణయం - Udayam Digital
హైడ్రా భూములతో కలిపి 2,665 ఎకరాల ప్రభుత్వ భూములను విక్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నిధుల సమీకరణలో భాగంగా ఈ భూములను దశలవారీగా వేలం వేయనున్నట్లు వెల్లడించింది. నెలకు రూ.1,000 కోట్లు సమకూర్చేలా చర్యలు చేపట్టాలని హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీలకు కేబినెట్ సబ్‌కమిటీ ఆదేశాలు జారీ చేసింది.

Comments

G
Loading comments...