Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌-బంగ్లా సంబంధాల్లో కలిసి ముందుకెళ్లాలని నిర్ణయం

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 9:36 AM అంతర్జాతీయంGeneral
భారత్‌-బంగ్లా సంబంధాల్లో కలిసి ముందుకెళ్లాలని నిర్ణయం - Udayam
భారత్‌, బంగ్లాదేశ్‌ భవిష్యత్తు ప్రయోజనాల కోసం పరస్పర విశ్వాసంతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు భారత హైకమిషన్‌ తెలిపింది. ఢాకాలో హైకమిషనర్‌ దినేశ్‌ త్రివేది, బంగ్లా ప్రధాని సలహాదారు ఇస్మాయిల్‌ జబియుల్లా భేటీ అయ్యారు. ప్రజల మధ్య సంబంధాలే ద్వైపాక్షిక బంధాలకు పునాది అని హైకమిషన్‌ పేర్కొంది. పరస్పర ప్రయోజనాల ఆధారంగా భవిష్యత్తులో కలిసి పనిచేసేందుకు చర్చలు దోహదపడతాయని కూడా ఆశాభావం వ్యక్తం చేసింది.

Comments

G
Loading comments...