వార్తలకు తిరిగి వెళ్లండి

ఈజిప్టులో డ్రగ్స్ కేసులో టీవీ ప్రజెంటర్ సారా ఖలీఫాతో పాటు 12 మందికి కోర్టు మరణశిక్ష విధించింది. మరో తొమ్మిది మందికి జీవిత ఖైదు విధించగా, ఏడుగురిని విడుదల చేసింది.
ముడి పదార్థాలను దిగుమతి చేసుకుని డ్రగ్స్ తయారు చేసినట్లు పోలీసులు వారిపై అభియోగాలు మోపారు. వారి వద్ద అక్రమ ఆయుధాలు ఉన్నట్లు కూడా తేల్చారు. గత నెలలో తీర్పు వెలువడినా, మత పెద్దల అనుమతి తర్వాత తాజాగా వెల్లడించారు.
Comments
Loading comments...

