Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్యానికి వచ్చి మంటల్లో మృతి

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 19, 2026 9:10 AM ఆల్ ఇండియా జాతీయ
వైద్యానికి వచ్చి మంటల్లో మృతి - Udayam
కోల్‌కతాలోని న్యూమార్కెట్‌ సమీప హోటల్‌లో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో వైద్యం కోసం వచ్చిన తొమ్మిది మంది బంగ్లాదేశ్‌ పౌరులు మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. ఈ ఘటనలో మరో ఆరుగురు గాయపడ్డారు. ఏసీ పేలుడు కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ, ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదు.

Comments

G
Loading comments...