వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదేశాలతో నేరాల నియంత్రణకు పోలీస్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా నేరాలు జరిగే అవకాశమున్న ప్రాంతాల పై డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు.
అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు, శాంతిభద్రతలను పరిరక్షించేందుకు అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

