Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రైనేజీ సమస్యకు పరిష్కారం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 01, 2026 2:54 PM నాగర్ కర్నూల్General
డ్రైనేజీ సమస్యకు పరిష్కారం - Udayam
లింగాల మండలంలోని రాయవరం గ్రామ పాఠశాల ముందు నిలిచిపోతున్న మురుగునీటి సమస్య పరిష్కారమైంది. సర్పంచ్ శ్రీను యాదవ్ సూచనల మేరకు పంచాయతీ కార్యదర్శి సురేందర్ ఆధ్వర్యంలో సిబ్బంది డ్రైనేజీ కాలువను శుభ్రం చేసి నీటి నిల్వ సమస్యను తొలగించారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...