వార్తలకు తిరిగి వెళ్లండి

రేగడి ఆముదాలవలస కు చెందిన నాయి బ్రాహ్మణులు శుక్రవారం స్దానిక ఉంగరాడ మెట్ట నుండి MPDO డప్పు వాయిద్యాలతో ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా అ సంఘ జిల్లా అధ్యక్షులు రమణమూర్తి ఆధ్వర్యంలో MPDO కార్యాలయ PO నాగమణికి వినతిపత్రం అందజేశారు. 50 ఏళ్లకే పెన్షన్ అందించాలని, ప్రతి సెలూన్ సెంటర్కు ఏడాదికి రూ.10వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

