Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డోర్నకల్- గద్వాల రైల్వే లైన్ కు సర్వే మంజుర్

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 09, 2026 1:00 PM నాగర్ కర్నూల్General
డోర్నకల్- గద్వాల రైల్వే లైన్ కు సర్వే మంజుర్ - Udayam
డోర్నకల్–గద్వాల నూతన రైల్వే లైన్‌కు ఫైనల్ లొకేషన్ సర్వే (FLS) మంజూరైంది. సుమారు 296 కి.మీ. పొడవున నిర్మించనున్న ఈ లైన్‌కు రూ.5,330 కోట్ల అంచనా వ్యయం ఉంది. సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, వనపర్తి మీదుగా గద్వాలను కలుపుతూ ఈ రైల్వే మార్గం నిర్మాణం జరగనుంది. దీంతో దక్షిణ తెలంగాణలో రవాణా, వ్యాపార అభివృద్ధికి ఊతం లభించే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...