వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన పౌర్ణమి రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్లో 30.47 మీటర్ల త్రోతో రజతం సాధించింది.
తండ్రి శ్రీనివాస్ రెడ్డి ప్రోత్సాహంతో రాణించిన ఈ గ్రామీణ ఆణిముత్యం, సెప్టెంబర్ 16-18న పాండిచేరిలో జరిగే జాతీయ పోటీలకు ఎంపికైంది. ఆమె విజయంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

