వార్తలకు తిరిగి వెళ్లండి

డిజిటల్ లావాదేవీలపై పన్నులు విధించొద్దని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఈ మేరకు గురువారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
యూపీఐ యువత వ్యాపారాలకు వెన్నెముకగా మారిందని పేర్కొన్నారు. పన్నులు విధిస్తే ఆర్థిక సమ్మిళితత్వం దెబ్బతినడంతో పాటు సూక్ష్మ వ్యాపారులు నగదు లావాదేవీల వైపు మళ్లే ప్రమాదం ఉందన్నారు.
Comments
Loading comments...

