Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీసీసీబీ చైర్మన్ పీఠంపై హోరాహోరీ

Follow Udayam on Google
sreekanth patel Sep 16, 2026 3:24 PM మహబూబ్‌నగర్General
డీసీసీబీ చైర్మన్ పీఠంపై హోరాహోరీ - Udayam
మహబూబ్‌నగర్ డీసీసీబీ చైర్మన్ పదవికి కాంగ్రెస్‌లో ఆశావహులు క్యూ కట్టారు. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 9 మంది పోటీలో ఉన్నట్లు సమాచారం. విష్ణువర్ధన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, దుష్యంత్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, అరవింద్ రెడ్డి, ప్రతాప్ గౌడ్, సంజీవ్ ముదిరాజు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫారసులతో ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.

Comments

G
Loading comments...