వార్తలకు తిరిగి వెళ్లండి

డీసీహెచ్బీ డిజిటల్ డేటా సేకరణలో ఖచ్చితత్వం, నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని బొబ్బిలి ఎమ్మార్వో శ్రీను సూచించారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో డేటా సేకరణపై సిబ్బందికి శిక్షణ నిర్వహించారు.
అభివృద్ధి ప్రణాళికలు, మౌలిక వసతులు, సంక్షేమ పథకాల రూపకల్పనకు ఉపయోగపడేలా ఎలాంటి తప్పులు లేకుండా డేటా సేకరించాలని సూచించారు. ఏఎస్ఓ సురేష్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.
Comments
Loading comments...

