వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ ను మర్యాద పూర్వకంగా కలిశారు .
పుష్పగుచెం ఇచ్చి శాలువాతో సన్మానించారు . రూరల్లో పలు కీలక విషయాల గురించి ఆయనతో చర్చించినట్లు చెప్పారు . శాంతి భద్రతల రక్షణకు తనవంతు కృషి ఉంటుందని చెప్పారు .
Comments
Loading comments...

