వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో నిబంధనలకు విరుద్ధంగా డీజీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎల్లారెడ్డిపేట ఎస్సై రమేష్ హెచ్చరించారు.
బుధవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో డీజే యజమానులతో సమావేశం నిర్వహించారు. గణేష్ మండపాల వద్ద, శోభయాత్రలు, డీజే లు ఏర్పాటు చేయవద్దని ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని హెచ్చరించారు.
Comments
Loading comments...

