వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నిమజ్జనాల వేళ డీజే వాహనాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. పోలీసులు పర్మిషన్ ఇవ్వట్లేదని తనకు మెసేజులు వస్తున్నాయని పేర్కొన్నారు.
ఎలాంటి ఇబ్బందులు లేకుండా డీజేలకు అనుమతి ఇవ్వాలని హోంమంత్రి అనిత, డీజీపీని కోరారు. ఒక్క డీజే వెహికల్ కూడా సీజ్ కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

