Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ అక్రమాలపై బుగ్గన ప్రశ్న

Follow Udayam Digital on Google
డీఎస్సీ అక్రమాలపై బుగ్గన ప్రశ్న - Udayam Digital
డీఎస్సీ–2025 స్పోర్ట్స్‌ కోటా నియామకాల్లో అక్రమాలపైనే వైఎస్సార్‌సీపీ ప్రశ్నిస్తోందని మాజీమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తెలిపారు. ఉద్యోగాలు పొందిన వారందరూ అక్రమంగా పోస్టులు సాధించారని తాము చెప్పలేదన్నారు. స్పోర్ట్స్‌ సర్టిఫికెట్లు రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని, లోకేశ్‌ రాజీనామా చేసేవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...