వార్తలకు తిరిగి వెళ్లండి

డిచ్పల్లి మండలం: సాంపల్లి తండా గ్రామంలో దోమల నివారణ చర్యల్లో భాగంగా బుధవారం దోమల నివారణ మందును స్ప్రే చేశారు. గ్రామంలోని వీధుల్లో ఫాగింగ్ నిర్వహించి దోమల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాథోడ్ మమత రాములు, ఉప సర్పంచ్ బాదావత్ హరిచంద్, వార్డు సభ్యులు రాథోడ్ రమేష్, రాథోడ్ సుదర్శన్, గుగులోత్ పీర్చంద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

