వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిక్స్ సదస్సు కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. మూడు రోజుల పర్యటనలో ప్రధాని మోదీతో వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన సహకారంపై చర్చించనున్నారు.
పుతిన్ భద్రత కోసం రెండు ఒకే రకమైన ఐఎల్-96 విమానాలు ఏకకాలంలో ప్రయాణించాయి. ఆయన ప్రయాణించే ‘ఫ్లయింగ్ క్రెమ్లిన్’లో సురక్షిత కమ్యూనికేషన్, రక్షణ వ్యవస్థలు, ప్రత్యేక అధ్యక్ష గదులు ఉన్నాయి.
Comments
Loading comments...

