వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సభకు వెళ్లేవారిని అడ్డుకోవడం సిగ్గుచేటని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సుధాకర్ అన్నారు.
శనివారం ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పెరిగిన ధరలను అరికట్టడంలో విఫలమైందని విమర్శించారు. రైతుల పంటలకు కనీస మద్దతు ధర కల్పించేలా చట్టబద్ధమైన హామీ కల్పించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

