వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్లో నిర్వహించనున్న సభకు కొన్ని రాష్ట్రాల వారిని రానివ్వకుండా అడ్డుకోవడం సిగ్గుచేటని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సుధాకర్ మండిపడ్డారు. శనివారం ఆయన మాట్లాడుతూ 12 ఏళ్లుగా దేశంలో పాలన సాగిస్తున్న పెరిగిన ధరలను అరికట్టడంలో విఫలమైందన్నారు.
రైతుల పంటలకు కనీస మద్దతు ధర కల్పించేలా చట్టబద్ధమైన లీగల్ గ్యారెంటీ చట్టాన్ని అమలు చేయాలన్నారు.
Comments
Loading comments...

