Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు

Follow Udayam on Google
babu varun Sep 19, 2026 12:38 PM రాజన్న సిరిసిల్లGeneral
డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు - Udayam
గంభీరావుపేట మండల కేంద్రంలో ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ తో శనివారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. కిరాణా దుకాణాలు పాన్ షాప్ లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మండలంలో మత్తు పదార్థాలు అమ్మిన కొనుగోలు చేసిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...