వార్తలకు తిరిగి వెళ్లండి

కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా ఎస్సై రామ్మోహన్ ఆధ్వర్యంలో గ్రామంలోని హోటళ్లు, షాపులు, అనుమానిత ప్రాంతాల్లో నార్కోటిక్ డాగ్తో పోలీసులు సోదాలు నిర్వహించారు.
గంజాయి, డ్రగ్స్ సంబంధిత ఏవైనా అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయా అనే కోణంలో ఈ తనిఖీలు చేపట్టారన్నారు.
Comments
Loading comments...

