వార్తలకు తిరిగి వెళ్లండి

అబ్దుల్లాపూర్మెట్ ఇనాంగూడ వద్ద నిలిపి ఉంచిన డీసీఎంను విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు గురువారం ఢీకొట్టింది. డీసీఎంలో ఉన్న ఐరన్ లోడు వల్ల ప్రమాద తీవ్రత పెరిగింది.
ఆ సమయంలో బస్సులోని 48 మంది ప్రయాణికులలో 10 మందికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

