Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి

Follow Udayam on Google
భరత్ తేజ Aug 02, 2026 5:21 PM యాదాద్రి భువనగిరిGeneral
డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి - Udayam
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బైపాస్ జాతీయ రహదారిపై డీసీఎం ఢీకొని గద్దె నరసింహ(45) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం అనంతరం సింగన్నగూడెం బైపాస్ వద్ద అండర్‌పాస్ నిర్మించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు.

Comments

G
Loading comments...