Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టపగలు చోరీ.. బంగారం, వెండి అపహరణ

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 05, 2026 3:25 PM అనకాపల్లి General
పట్టపగలు చోరీ.. బంగారం, వెండి అపహరణ - Udayam
అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో పట్టపగలు చోరీ జరిగి నాలుగు తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు బీరువా తాళాలు పగులగొట్టి చోరీ చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్లూస్‌ టీం, డాగ్‌స్క్వాడ్‌తో ఆధారాలు సేకరిస్తున్నారు.

Comments

G
Loading comments...