వార్తలకు తిరిగి వెళ్లండి

రాంబిల్లి మండల కేంద్రంలో పట్టపగలే చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు మూడు తులాల బంగారు ఆభరణాలు, రూ.20 వేల నగదును అపహరించారు.
ఇంటి యజమానులు బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలాన్ని క్లూస్ టీమ్ పరిశీలించింది.
Comments
Loading comments...
