వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ పట్టణంలోని సంజయ్నగర్ చమన్ వద్ద డ్రైనేజీ గుంత ప్రమాదకరంగా మారింది. అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాహనదారులు, పాదచారులు అప్రమత్తంగా లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి గుంతను మరమ్మతు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

