వార్తలకు తిరిగి వెళ్లండి

తాను ఏ పార్టీలోనూ లేనని, బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదని, కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ తరఫు న్యాయవాది తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుపై దాఖలైన పిటిషన్పై తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది.
న్యాయ నిబంధనల ప్రకారమే స్పీకర్ తీర్పు ఇచ్చారని, ఈ కేసులో కోర్టు జోక్యం అవసరం లేదని దానం నాగేందర్ తరఫు న్యాయవాది వాదించారు.
Comments
Loading comments...

