వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం నిత్య ఆర్జిత సేవలు, కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగాయి. అర్చకులు ముందుగా సుదర్శన నరసింహ హోమం నిర్వహించి, అనంతరం నిత్య కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.
ఈ వేడుకలో భక్త దంపతులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులు స్వామివారి ఆశీస్సులను పొందారు.
Comments
Loading comments...

