వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబు పేట్ మండలం దాతపూర్ గ్రామంలో నిర్వహించిన భూభారతి రీసర్వే కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య
ఈ సందర్భంగా గ్రామంలో భూభారతి రీసర్వే ప్రక్రియను పరిశీలించి, రైతులను మరియు గ్రామస్తులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు తహసీల్దార్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
Comments
Loading comments...

