Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దామరగిద్దలో 11న మండల స్థాయి సమీక్ష

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 1:16 PM నారాయణపేటGeneral
దామరగిద్దలో 11న మండల స్థాయి సమీక్ష - Udayam
సెప్టెంబర్ 11న ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సాయిలక్ష్మి తెలిపారు. మండలంలోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అన్ని శాఖల అధికారులు హాజరుకావాలని కోరారు. వివిధ సమస్యలు, అభివృద్ధి పనులపై సమావేశంలో సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించాలని సూచించారు.

Comments

G
Loading comments...