వార్తలకు తిరిగి వెళ్లండి
బంగాళాఖాతంలో వాయుగుండం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది రాబోయే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది.
సోమవారం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ సమీపంలో తీరం దాటే సూచనలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 55–65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో అప్రమత్తత సూచించారు.
Comments
Loading comments...