Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో సైబర్‌ మోసాలు 25 శాతం పెరిగాయి

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 8:19 AM హైదరాబాద్General
తెలంగాణలో సైబర్‌ మోసాలు 25 శాతం పెరిగాయి - Udayam
రాష్ట్రంలో నమోదవుతున్న ప్రధాన నేరాల్లో 25 శాతం సైబర్‌ మోసాలవే ఉంటున్నాయని, బాధితులు ఏకంగా రూ.1,524 కోట్లు పోగొట్టుకున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సైబర్‌ నేరాలపై ఎఫ్‌ఐఆర్‌ల నమోదులో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండగా, బాధితుల సొమ్మును త్వరగా నిలుపుదల చేసేందుకు ఏఐ ఆధారిత కాల్‌ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చారు.

Comments

G
Loading comments...