Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోనిలో సైబర్ మోసం

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 12:06 PM కర్నూలుGeneral
ఆదోనిలో సైబర్ మోసం - Udayam
ఆదోని హనుమాన్‌నగర్‌కు చెందిన ఎం. నాగార్జున ఖాతా నుంచి రూ.20 వేలు ఫోన్‌పే ద్వారా బదిలీ అయ్యాయి. ఈ నెల 23న మధ్యాహ్నం 1.36 నుంచి 3.30 గంటల వరకు ఫోన్ పనిచేయలేదు. అనంతరం ఖాతాను పరిశీలించగా నగదు డెబిట్ అయినట్లు గుర్తించారు. బ్యాంకు స్టేట్‌మెంట్‌లో మితిలేశ్‌కుమార్ ఖాతాకు నగదు బదిలీ అయినట్లు తేలడంతో బాధితుడు సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...