Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చట్టసభల్లో చర్చలు గాలికి: బీజేపీ

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 9:56 AM హైదరాబాద్General
చట్టసభల్లో చర్చలు గాలికి: బీజేపీ - Udayam
శాసనసభలో కాంగ్రెస్, భారాస ప్రజాసమస్యలను గాలికొదిలేసి రాజకీయ ప్రయోజనాలకోసం వీధి నాటకాలకు తెరలేపాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు, పెండింగ్ డీఏలపై సభలో చర్చించాలని డిమాండ్ చేసిన ఆయన, ఈ అంశంపై రాహుల్‌గాంధీకి ఇంగ్లీష్‌తో పాటు ఇటాలియన్‌ భాషలో లేఖ రాశారు.

Comments

G
Loading comments...