Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 09, 2026 2:48 PM వనపర్తిGeneral
చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - Udayam
అత్యున్నత పదవి లో ఉన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ ను అసభ్య పదజాలంతో విమర్శించిన తాత మధు, నవీన్ రెడ్డిని చట్టపరంగా శిక్షించాలని దళిత సంఘాల నాయకులు అజయ్, ప్రశాంత్, నెపోల్ డిమాండ్ చేశారు. బుధవారం అమరచింతలో వారు మాట్లాడుతూ.. కుల దురహంకారంతో ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...