Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జవాన్ల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది: బండి సంజయ్‌

Follow Udayam on Google
అనురూప్ Aug 17, 2026 6:26 PM అన్నమయ్యఆంధ్రప్రదేశ్
జవాన్ల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది: బండి సంజయ్‌ - Udayam
అన్నమయ్య జిల్లా కలికిరి సీఆర్పీఎఫ్ సీఐటీ-3 శిక్షణా కేంద్రంలో రూ.26 కోట్లతో నిర్మించిన భవనాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సోమవారం ప్రారంభించారు. బలగాల ఆధునికీకరణ, మౌలిక వసతుల బలోపేతంతో పాటు జవాన్లు, వారి కుటుంబాల జీవన ప్రమాణాల మెరుగుదలకు కేంద్రం చర్యలు చేపడుతోందన్నారు.

Comments

G
Loading comments...