వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురంలో ఆక్వా రైతులు ‘చలో అమలాపురం’ పేరుతో ‘బతుకు పోరాటం’ మహాసభ నిర్వహించారు. పేరూరు వై.జంక్షన్ నుంచి క్షత్రియ కళ్యాణ మండపం వరకు పాదయాత్ర చేపట్టారు.
ఫీడ్ ధరలు పెరగడం, రొయ్యల ధరలు పడిపోవడం, నాసిరకం సీడ్తో నష్టపోతున్నామని తెలిపారు. 31లోపు ఫీడ్ ధరలు తగ్గించకపోతే క్రాప్ హాలిడే ప్రకటిస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

