వార్తలకు తిరిగి వెళ్లండి

చర్లపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 4వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సర్పంచ్ జోగు లక్ష్మమ్మ వెంకటరమణ దుస్తులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో హెచ్ఎం సత్యనారాయణ, ఉపాధ్యాయులు, సెక్రటరీ రాంచందర్, వార్డు సభ్యులు సునీత, తిరుపతయ్య, చంద్రకళ, శ్రీనివాసులు, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

